ఉమ్మడి పౌరస్మృతి టార్గెట్ 2029.. అసలు UCC అంటే ఏమిటి? విపక్షాల అభ్యంతరం ఎందుకు..?

National

ఉమ్మడి పౌరస్మృతి టార్గెట్ 2029.. అసలు UCC అంటే ఏమిటి? విపక్షాల అభ్యంతరం ఎందుకు..?

దేశంలోని పౌరులందరికీ మతంతో సంబంధం లేకుండా కొన్ని వ్యక్తిగత, కుటుంబ సంబంధిత పౌర వ్యవహారాల్లో ఒకే విధమైన చట్టాలు ఉండాలన్నదే ఉమ్మడి పౌరస్మృతి ఉద్దేశం. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, కుటుంబ ఆస్తి వంటి అంశాల్లో ఒకే రకమైన చట్టపరమైన నిబంధనలు ఉండేలా చేయడం UCCలో ప్రధాన అంశం.

రచన: Kashi6 గంటలు క్రితం9 నిమిషాల పఠనం
TG : రూల్ పెట్టి బ్రేక్ చేశారు..అందుకే సస్పెండ్ అయ్యారు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ

TG : రూల్ పెట్టి బ్రేక్ చేశారు..అందుకే సస్పెండ్ అయ్యారు : సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కావాలనే సభను తప్పుదోవ పట్టించాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికే సెషన్స్ ప్రారంభం రోజున గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని అన్నారు.

1 గంట క్రితం4 నిమిషాల పఠనం

కాంగ్రెస్‌లో రాహుల్ కొత్త టీమ్ గేమ్! ఇప్పటి నుంచే గ్రౌండ్‌లోకి దిగుతున్నారా?

National

కాంగ్రెస్‌లో రాహుల్ కొత్త టీమ్ గేమ్! ఇప్పటి నుంచే గ్రౌండ్‌లోకి దిగుతున్నారా?

ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో ఒక సమస్య తరచూ కనిపించింది. ఎన్నికల సమయంలో ఒక్కసారిగా యాక్టివేట్‌ అయ్యే నాయకత్వం.. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ ఢిల్లీ కేంద్రంగా మారిపోవడం. రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఆ పద్ధతిని మార్చాలనుకుంటున్నారా?

16 గంటలు క్రితం11 నిమిషాల పఠనం

విభాగాల ముఖ్యాంశాలు

ప్రతి గంటకూ అప్‌డేట్
పాక్ బుద్ది మారదా? సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాకిస్థాన్‌ నావికాదళం!

International

పాక్ బుద్ది మారదా? సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాకిస్థాన్‌ నావికాదళం!

అంతర్జాతీయ జలాల్లో పాకిస్థాన్ నావికాదళానికి చెందిన నౌక అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి భారత నౌకాదళ నౌకను ఢీకొట్టిన ఘటన ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సెప్టెంబరు 15న ఉత్తర అరేబియా సముద్రంలో సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత యుద్ధనౌకకు అతి సమీపంలోకి వచ్చిన పాక్ నౌక, ప్రమాదకర రీతిలో దిశ మార్చుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రచన: Mamatha puppala • 4 నిమిషాల పఠనం • 106 వీక్షణలు

TG : చాలా కష్టంగా ఉంది.. ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నా : ఐబొమ్మ రవి

తెలంగాణ

TG : చాలా కష్టంగా ఉంది.. ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నా : ఐబొమ్మ రవి

కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీగా మార్చి ‘ఐ బొమ్మ’(iBomma) వెబ్‌సైట్‌లో ప్రదర్శించడంతో పాటు జనాలను బెట్టింగ్ యాపుల వైపు అట్రాక్ట్ అయ్యేలా ప్రోత్సహించిన కేసులో ఐబొమ్మ రవి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

రచన: Kumar • 4 నిమిషాల పఠనం • 208 వీక్షణలు

ఆ ఇద్దరు కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెస్తారు: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ

ఆ ఇద్దరు కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెస్తారు: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ల మధ్య అత్యుత్తమ పరిపాలనా, రాజకీయ సమన్వయం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ విజన్, పార్టీ నిర్మాణం ఒకే దిశలో వేగంగా పయనిస్తున్నాయని వెల్లడించారు.

రచన: Mamatha puppala • 4 నిమిషాల పఠనం • 616 వీక్షణలు

TG : అసైన్డ్ భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావ్ హరీశ్ రావు : మంత్రి పొంగులేటి

తెలంగాణ

TG : అసైన్డ్ భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావ్ హరీశ్ రావు : మంత్రి పొంగులేటి

అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 22ఏ అంశంపై రాజకీయ విమర్శలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ అంశం మీద క్లారిటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధపడింది.

రచన: Kumar • 4 నిమిషాల పఠనం • 208 వీక్షణలు

ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం నిషేధం.. పోలీసుల కఠిన ఆంక్షలు!

తెలంగాణ

ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం నిషేధం.. పోలీసుల కఠిన ఆంక్షలు!

హైదరాబాద్‌లోని ప్రముఖ అప్పర్ ట్యాంక్ బండ్ వెంబడి గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), నగర పోలీసు విభాగం సంయుక్తంగా పూర్తిగా నిషేధించాయి. తెలంగాణ హైకోర్టు గతంలో జారీ చేసిన స్పష్టమైన మార్గదర్శకాలు, ఆదేశాల ప్రకారమే ఈ కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రచన: Mamatha puppala • 4 నిమిషాల పఠనం • 157 వీక్షణలు

TG : 10 నిమిషాలు చాన్స్ ఇవ్వండి.. లెక్కలు చెప్పి రాజీనామా చేస్తా :ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

తెలంగాణ

TG : 10 నిమిషాలు చాన్స్ ఇవ్వండి.. లెక్కలు చెప్పి రాజీనామా చేస్తా :ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభం అవ్వగా వాడివేడీగా నడుస్తున్నాయి. ప్రశ్నోత్తరాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతి ఇవ్వడంతో సభ్యులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై సభా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

రచన: Kumar • 4 నిమిషాల పఠనం • 259 వీక్షణలు